BREAKING : నేపాల్‌ లో కుప్పకూలిన విమానం..ఏకంగా 72 మంది ప్రయాణికులు !

-

BREAKING : నేపాల్‌ దేశంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నేపాల్‌ లో ఓ విమానం కుప్పకూలింది. ఖాట్మాండు నుంచి పొఖారా వెళుతున్న సమయంలో.. ఈ విమానం కుప్పకూలిందని సమాచారం అందుతోంది.

విమానం ల్యాండింగ్‌ జరిగే సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో.. విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం అందుతోంది. దీంతో ఎయిర్‌ పోర్టును మూసివేశారు. ప్రస్తుతం ఎయిర్‌ పోర్టులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news