నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లి నా నివాస ప్రాంతం – అంబటి రాంబాబు

-

మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లి నా నివాస ప్రాంతమేనని.. రాజకీయాలతో సంబందం లేదని తెలిపారు.సత్తెనపల్లి నా ప్రాంతం గా నేను నిర్ణయించుకున్నాను…సీట్ల విషయం లో వైయస్ జగన్ దే అంతిమ నిర్ణయమని చెప్పారు. నేనైనా ఇంకొకరైనా దానికి అతీతులం కాదు….ఎన్నికల సమీపిస్తున్న వేళ సీట్ల కోసం ఎవరైనా పోటీ పడవచ్చన్నారు.

సత్తెనపల్లి లో కొందరు సీటు కోసం చేస్తున్న ప్రయత్నం పార్టీ అంతర్గత వ్యవహారమని..ప్రతి నియోజకవర్గం లో అలాంటివి సహజం అని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. సత్తనపల్లి లో అసంతృప్తుల వ్యవహారం ఎలా పరిష్కరించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుంది …రేపు సీఎం తో జరిగే ఎమ్మెల్యేల సమావేశం, సాధారణ సమావేశమే, సంచలన నిర్ణయాలు ఏమి ఉండవని వివరించారు మంత్రి అంబటి రాంబాబు. కాగా.. రేపు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news