Andhra Pradesh: జనవరి 24న సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటన

-

జనవరి 24న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కి సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో జ ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమ్మిట్ లో సీఎం పాల్గొని.. అనంతరం తాడేపల్లికి తిరుగి బయలుదేరుతారు. సీఎం జగన్ తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news