50 ఏళ్లకే ఫించన్ : చంద్రబాబు

-

తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామన్నారు. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడారు చంద్రబాబు.  నగరి మీటింగ్ చూస్తుంటే జగన్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. రైతులకు రద్దయినసబ్సీడీలు అందిస్తాం. జగన్ పాలనలో ఏపీ సర్వనాశనం అయింది. కీ.శే. ముద్దు కృష్ణా నాయుడు మనస్పార్థిగా అభినందిస్తూ గుర్తు చేసుకుంటున్నాం. నగరికీ నీళ్లు తేవాలనుకున్నాను. వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్టు తీసుకొస్తాను. అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను తగ్గిస్తాం. నాణ్యత లేని మద్యాన్ని నిషేదిస్తామని స్పష్టం చేశారు.

నగరి, పుత్తూరు సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తా.. ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమైనా చేశారు. భువనేశ్వరి అనే అమ్మాయి.. మున్సిపల్ చైర్మన్ ఇస్తానని రూ.30లక్షలు తీసుకున్నారట..  అందుకే ఆడ బిడ్డకు అండగా ఉండాలి. జబర్దస్త్ ఎమ్మెల్యే నగరికి ఏమైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఎక్కడ చూసిన దోపిడినే అన్నారు. ఇలా మోసం చేసేవారికి ఓటు వేస్తే.. మళ్లీ మోసపోతామన్నారు. అందుకే  వైసీపీ వాళ్ల లిక్కర్ కి ఆశపడకండి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటు వేయండి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు.  

Read more RELATED
Recommended to you

Latest news