తిరుమల సర్వదర్శనానికి 08 గంటల సమయం

-

 

TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 08 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 70, 815 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 25, 245 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.16 కోట్లుగా నమోదు అయింది.

8 hours for Tirumala Srivari Sarvadarshan TTD

తిరుమల…08 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70815 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 25245 మంది భక్తులు

హుండి ఆదాయం 3.16 కోట్లు

 

 

Read more RELATED
Recommended to you

Latest news