ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికపై ట్విస్ట్ !

-

ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. రేపు వైసీపీలో చేరతానని ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీ రద్దు చేసుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఈ నెల 15 లేదా 16వ తేదీ ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ మాత్రమే సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ లో చేరనున్నారు.

A twist on Mudragada Padmanabham’s inclusion in YCP

కాగా, ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీ లోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని ఈ లేఖలో వివరించారు.జగన్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నాను…మీ బిడ్డ ను అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news