మాజీ మంత్రి జోగి రమేష్ మరో షాక్..ఏసీబీ తనిఖీలు !

-

former minister Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇబ్రహీం పట్నం లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో తనిఖీలుగా చెబుతున్నారు అధికారులు.

ACB inspections are underway at former minister Jogi Ramesh’s residence

అయితే… అధికారులు దాడులు చేస్తున్న తరుణంలోనే.. మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడ లేడని అంటున్నారు ఆయన అనుచరులు. అయితే.. మాజీ మంత్రి జోగి రమేష్ లేని సమయంలో.. ఇంట్లో ఏసీబీ తనిఖీలు జరుగడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ దాడుల ను వైసీ పీ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news