వైసిపి ప్రచారం కోసం రంగంలోకి నటి శ్యామల దంపతులు

-

వైసిపి ప్రచారం కోసం రంగంలోకి నటి శ్యామల దంపతులు దిగారు. ఇప్పటికే పిఠాపురం లో హీరో పవన్ కోసం సినీ తారలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వైసిపి ప్రచారం కోసం రంగంలోకి నటి శ్యామల దంపతులు దిగారు. జగన్ కు మద్దతుగా 2019 నుండి వైసీపీలో ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు శ్యామల దంపతులు.

Actress Shyamala couple enters the arena for YCP campaign

ఇందులో భాగంగానే.. తాజాగా విశాఖపట్నం భిమిలీ నియోజవర్గం అవంతి శ్రీనివాస్ రావు తో పాటు నెల్లూరు లో ను పార్టీ తరపున ప్రచారం చేశారు ప్రముఖ నటి సీనియర్ యాంకర్ శ్యామల. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. కాగా… తెలంగాణ లో వైఎస్‌ షర్మిల పార్టీకి కూడా నటి శ్యామల దంపతులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news