ఏపీ ప్రజలకు అలర్ఠ్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

-

ఏపీ ప్రజలకు అలర్ఠ్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు. ఈ నెల 3వ తేదీ నుంచి సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు. ఈ మేరకు ఇప్పటికే సజ్జల అధికారిక ప్రకటన చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కూడా కీలక ప్రకటన చేశారు. సచివాలయం వద్ద ఏప్రియల్ 3 నుంచి సామజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు.

Alert to the people of AP…Distribution of pensions from 3rd of this month

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు, ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ 3 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు సచివాలయాలు వద్ద అందజేత ఉంటుందన్నారు. ఆధార్ కార్డు, పెన్షన్ పాసు పుస్తకం తీసుకొని పెన్షన్ లు తీసుకోవడానికి రావలసి ఉంటుంది…. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సామాజిక భద్రత పెన్షన్ లని సచివాలయాలు వద్ద పంపిణీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత.

Read more RELATED
Recommended to you

Latest news