ఏపీ ప్రజలకు అలర్ట్..త్వరలో అమ్మఒడి డబ్బులు

-

ఏపీ ప్రజలకు అలర్ట్. అమ్మఒడి డబ్బులు విడుదలపై ఓ కీలక అప్డేట్‌ వచ్చింది. అమ్మఒడి పథకం డబ్బులు విడుదల చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెలలోనే ఈ పథకం కింద రూ.15 వేలు అకౌంట్లో జమ చేయనుండగా…. NPCI మ్యాపింగ్ యాక్టివ్ లేని వారు తమ బ్యాంకును సంప్రదించి యాక్టివేట్ చేసుకోవాలి.

లేదంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసే పేమెంట్ ఫెయిల్ అవుతుంది. మీ బ్యాంకు ఖాతాకు NPCI మ్యాపింగ్ యాక్టివ్ లో ఉందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. కాగా, వైసీపీలో మళ్ళీ క్రియాశీలకమైన పాత్ర వహిస్తున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఇవాళ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. వైసీపీ పార్టీ అనుబంధ విభాగాల త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుబంధ విభాగాలను దిశానిర్దేశం చేయనున్నారు విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news