తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగు దేశం పార్టీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి ఈనెలలో రాజీనామా చేస్తానని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి,బిజెపి,జనసేన కూటమి అధికారంలోకి రావడంతో తన నిర్ణయం ప్రకటించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగు దేశం పార్టీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Announcement-that-JC-Prabhakar-Reddy-will-resign-from-the-post-of-Tadipatri-Municipal-Chairman-after-30-days.webp)
టిడిపి కౌన్సిలర్లను చైర్మన్,వైస్ చైర్మన్ చేస్తానన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగు దేశం పార్టీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. గత ఐదు సంవత్సరాల్లో కుంటపడిన తాడిపత్రిని అభివృద్ధి లోకి తెస్తానని హామీ ఇచ్చారు. టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారంలోకి రావడంతో తన నిర్ణయం ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. టిడిపి కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.