BREAKING : తిరుమలలో మరో చిరుత.. గుర్తించిన టీటీడీ

-

BREAKING : తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత కలకలం రేపింది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమల అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో మరో చిరుత సంచారం గుర్తించామని టీటీడీ ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు.

నరశింహస్వామి ఆలయంలో సమీపంలో చిరుత సంచారం గుర్తించామని… చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తూన్నామని వెల్లడించారు టీటీడీ ఇఓ దర్మారెడ్డి. భక్తులు ఎవరూ కూడా భయపడవద్దని కోరారు. నడకమార్గంలో భక్తులకు 5వ తేది నుంచి ఉతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తూన్నామని వెల్లడించారు ఇఓ దర్మారెడ్డి. అలిపిరి దగ్గర భక్తులుకు అందజేసి…నరశింహస్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ ఇఓ దర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news