ఏపీలో నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

-

ఏపీలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

జూన్ 2న ఫస్ట్ లాంగ్వేజ్, 3న సెకండ్ లాంగ్వేజ్, 5న ఇంగ్లీష్, 6న మ్యాథ్స్, 7న సైన్స్, 8న సోషల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడికార్డు తీసుకెళ్లాలి. పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news