ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..నేడు కేంద్ర మంత్రులతో సమావేశాలు !

-

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ గడుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఏపి సిఎం చంద్రబాబు. ఇవాళ ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈఓ సమావేశంలో ఏపి సిఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అవుతారు ఏపి సిఎం చంద్రబాబు.

 

AP CM Chandrababu will meet many Union Ministers in Delhi today

ఇక ఇవాళ 10.45 గంటలకు జేపీ నడ్డాా తో భేటి కానున్నారు ఏపి సిఎం చంద్రబాబు. 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటి అవుతారు. 12.30 గంటలకు కేంద్రమంత్రి రాందాస్ ఆథవాలే కానున్న ఏపి సిఎం చంద్రబాబు… సాయంత్రం ఢిల్లి నుంచి హైదారాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news