ఏపీ కరోన.. 8,601 కేసులు..86 మంది మృతి !

-

ఒక్క రోజులో రాష్ట్రంలో 86 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం పేర్కొంది. ఇక కరోనా వలన కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున విజయనగరం జిల్లాలో ముగ్గురు చొప్పున కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ap-corona
ap-corona

నెల్లూరు జిల్లాలో 10 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 9 మంది, చిత్తూరు, కడప జిల్లాలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్ల్లాలో ఒక్కరు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news