BREAKING : సెలవులో ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

-

BREAKING : ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత పనుల వల్ల సెలవులు తీసుకున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 03వ తేదీకి వరకు సెలవులు తీసుకున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి.

ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

రాజేంద్రనాధ్ రెడ్డి సెలవులో ఉన్న కాలానికి డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నారు శంకబ్రత బాగ్చీ. వచ్చే నెల 4వ తేదీన తిరిగి డీజీపీ విధుల్లో చేరనున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి. అంటే ఈ లెక్కన ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 03వ తేదీకి వరకు సెలవులో ఉండనున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news