జగన్‌ పై దాడి..భూమన సంచలన వ్యాఖ్యలు..త్వరలోనే మరో ఎటాక్‌ అంటూ !

-

జగన్‌ పై దాడి..భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై రాళ్లదాడిని నిరసిస్తూ జీవకోనలో వైసీపీ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా టిడిపి ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం హత్య రాజకీయాలేనని.. ఎన్నికలలో గెలవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ,చంద్రబాబు కలసి జగన్ ను చంపాలని ప్లాన్ వేశారని ఫైర్ అయ్యారు.

చంపడంలో భాగంగా మొదటి ట్రైల్ రన్ లో బాగంగా ఇలా రాళ్ళలతో గురిచూసి కొట్టారని ఆగ్రహించారు.
రేపు తుపాకితో గురి పెట్టి చంపాలని భావించి ఉంటారు..ప్రజలు నుండి వస్తున్న స్పందన ఎదుర్కొలేక ఇలాంటి హత్య రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోడి కత్తి డ్రామాలు ఆడింది చంద్రబాబు …ప్రజలు అన్ని గమనిస్తూన్నారు… మళ్ళీ జగన్ సిఎం కాబోతున్నారని వెల్లడించారు టిడిపి ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news