మంత్రి రోజా పీఏపై దాడి.. టీడీపీ నేతలు అరెస్ట్

-

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి రోజా పీఏ పై తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి రోజా పిఏ అయిన ప్రత్యూష్ పై హత్యయత్నానికి కొంతమంది టిడిపి నేతలు పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తనిలో ఇటీవల జరిగింది. అయితే ఈ గడనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఏపీ మంత్రి రోజా పిఏ.

Ministar Roja is contesting as Ongole YCP MP candidate

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా టిడిపి పార్టీకి చెందిన నేతలు మాత్రమే. నిందితులలో టిడిపి పార్టీకి చెందిన నవీన్, చిరంజీవి అలాగే పరశురాం ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. దీంతో ఏపీ మంత్రి రోజా పీఏ పై దాడి చేసింది తామేనని ఒప్పుకున్నారు ముగ్గురు టీడీపీ నేతలు. ప్రస్తుతం వీరి కేసు విచారణలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version