BIG BREAKING : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ ?

-

BIG BREAKING : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది సీబీఐ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోనుంది సీబీఐ. ఈ తరుణంలోనే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది.

ప్రస్తుతం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స అందుతోంది. అక్కడే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు సీబీఐ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల వరకు అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ తాను హాజరు కాలేనని మరోసారి సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news