Breaking: ఏపీలో మావోయిస్టులపై నిషేధం.. చంద్రబాబు సంచలన నిర్ణయం?

-

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో మావోయిస్టుల పైన నిషేధం విధించేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ అత్యవసరంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీలో సచివాలయం లో ఇవాళ అత్యవసరంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.

Ban on Maoists in AP Chandrababu’s sensational decision

ఈ సందర్భంగా…ఏపీ కేబినెట్ సమావేశంలో… మావోయిస్టులపై నిషేధం విదించాలని ప్రతిపాదనలు వచ్చాయట. ఈ మేరకు మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా స్థానిక సంస్థలు, సాహకార బ్యాంకుల్లో పోటీ చేసే వారికి ముగ్గురు సంతానం ఉన్నా కూడా… పోటీ చేసేలా కొత్త విధానం తీసుకువచ్చేందుకు ఏపీ కేబినెట్ సిద్ధమైందట. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం పనుల పైన కూడా…. ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news