తిరుమల నడక దారిలో మృతదేహం..!

-

body on Tirumala walkway: తిరుమల నడక దారిలో మృతదేహం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ తలపించేలా ఘటన జరిగింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న నరసింహస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ప్రక్కనే ఒకే రకమైన నాలుగు జతల చెప్పులు గుర్తించారు అధికారులు.

సమీపంలోనే జింక కలేభరం గుర్తించారట. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బాంబ్ స్వ్కాడ్ తనిఖిలో గుర్తించారు పోలీసులు. ఈ తరుణంలోనే.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న నరసింహస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మూడు ఘటనలు వేర్వేరుగా జరిగిందా…..లేక మూడింటికి సంబంధం వుందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version