BREAKING: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌

-

ఢిల్లీకి బయలుదేరారు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌. ఇవాళ సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌.

Chandrababu and Pawan Kalyan left for Delhi

ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సందర్భంగా జరిగే చర్చ లో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారు. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసి ఢిల్లీ బయలుదేరారు చంద్రబాబు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అటు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… చంద్రబాబు తో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news