ఆ ఉద్యోగులకు అదనపు జీతం చెల్లింపు – చంద్రబాబు

-

ఆ ఉద్యోగులకు అదనపు జీతం చెల్లించింది చంద్రబాబు సర్కార్‌. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఒక నెల అదనపు వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది చంద్రబాబు సర్కార్. ఇక అటు మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వము. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్య కు కూడా పోస్టింగ్ ఇచ్చారు.

Important announcement of Chandrababu Govt on distribution of pensions

సాధారణ పరిపాలన శాఖలోని (GPM & AR) కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలంపై కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు నీరబ్ సర్వీసును పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ తరుణంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news