టీడీపీకి షాక్‌..వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు !

-

టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి టిడిపి ఎమ్మెల్యేలు మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఎమ్మెల్యే కోటా mlc ఎన్నికలో చివరి నిమిషంలో అభ్యర్థిని రంగంలోకి దింపింది టిడిపి. టిడిపి అభ్యర్థిగా మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగారు.

అసెంబ్లీ లో టిడిపి వాస్తవ బలం 23 కాగా.. టిడిపి నుండి గెలిచి వైసిపికి ఎమ్మెల్యే లు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీలు మద్దతు పలికారు. దీంతో 19 కి తగ్గిపోయింది టిడిపి బలం. వైసిపి లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యే ల పై ఆశలు పెట్టుకుంది టిడిపి. ఇక నిన్న బాబు నివాసం లో భేటీ అయ్యి నేటి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది.మరోమారు నేడు భేటీ కానున్నారు. ఉండవల్లి లోని బాబు నివాసం లో భేటీ తర్వాత చంద్రబాబు సహా అసెంబ్లీకి వెళ్లనున్నారు టిడిపి ఎమ్మెల్యేలు.

Read more RELATED
Recommended to you

Latest news