mlc elections

నేను ఆ పార్టీకే ఓటు వేశాను – మేకపాటి చంద్రశేఖరరెడ్డి

  ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకర రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు...నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్‌ అయ్యారు. నేను పార్టీకి చేసిన.. ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని వివరించారు. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా...

ఎడిట్ నోట్: ఆ ‘నలుగురు’.!

ఆ నలుగురు..అవును నలుగురే ఇప్పుడు ఏపీ రాజకీయాలని మార్చేశారు. గెలుపోటములని తారుమారు చేశారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆ నలుగురు గురించే మాట్లాడుకుంటున్నారు..అసలు ఎవరా ఆ నలుగురు..ఏం చేశారనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నలుగురు అంటే రెండు రకాలుగా ఉన్నారు..టీడీపీ రెబల్స్...వైసీపీ రెబల్స్. అవును వాళ్ళు నలుగురే..వీళ్ళు నలుగురే. వీరితోనే ఇప్పుడు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా...

ఎమ్మెల్సీ పోరులో ట్విస్ట్‌లు..వైసీపీ-టీడీపీకి షాకులు!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ మొదలైంది..దాదాపు ఎమ్మెల్యేలు మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు...

టీడీపీకి షాక్‌..వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు !

టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి టిడిపి ఎమ్మెల్యేలు మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఎమ్మెల్యే కోటా mlc ఎన్నికలో చివరి నిమిషంలో అభ్యర్థిని రంగంలోకి దింపింది టిడిపి. టిడిపి అభ్యర్థిగా మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగారు. అసెంబ్లీ లో టిడిపి వాస్తవ బలం 23 కాగా.. టిడిపి నుండి గెలిచి వైసిపికి ఎమ్మెల్యే లు కరణం...

సైకో త్వ‌ర‌లో పోతాడు, సైకిల్ రావ‌డం ఖాయం – నారా లోకేష్

సైకో త్వ‌ర‌లో పోతాడు, సైకిల్ రావ‌డం ఖాయం అని హెచ్చరించారు నారా లోకేష్. మూడు ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌లు టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నార‌ని ప‌ట్ట‌భ‌ద్రుల ఫ‌లితాలు వెల్ల‌డించాయి. సైకో త్వ‌ర‌లో పోతాడు, సైకిల్ రావ‌డం ఖాయం అన్నారు లోకేష్. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయానికి హంద్రీనీవా జలాలను బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకం...

ఏపీలో ఇప్పుడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి – ఉండవల్లి

ఏపీలో ఇప్పుడే అసలు రాజకీయాలు మొదలయ్యాయన్నారు మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్. ఎం.పి.గా ఉండగా ఇంత ఇలా రాజకీయం చేయలేదని అన్నారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అసెంబ్లీలో మాట్లాడిన అంశాలపై గోదావరి గళం పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004-2014 మధ్య రాజమండ్రి ఎమ్మెల్యే...

సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుంది : పవన్ కల్యాణ్

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం కాస్త చర్చనీయాంశంగ మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించారు పవన్ కళ్యాణ్. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాయి అని అన్నారు పవన్ కళ్యాణ్. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల...

కంచుకోట జిల్లాల్లో వైసీపీకి ఊహించని షాక్..టీడీపీ లీడ్!

తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. ఉత్తరాంధ్రలో కాస్త అటు ఇటు గా ఉన్న సీమలో మాత్రం వైసీపీ హవా ఉంటుందని,  ఎన్నికలైన ఇక్కడ వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనుకున్నారు. ఆఖరికి టి‌డి‌పి సైతం సీమ ఎమ్మెల్సీ స్థానాలపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లే కనిపిచలేదు....

ఏపీలో టీడీపీ అభ్యర్థికి పెరుగుతున్న ఆధిక్యం..

ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ... పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలోనూ ఆధిక్యంలోకి వచ్చింది. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ దూసుకుపోతోంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 1,009 ఓట్ల ఆధిక్యంలో...

ఎడిట్ నోట్: సైకిల్ జోరు సాగేనా!

ఎన్నాళ్ళకు తెలుగుదేశం పార్టీకి అసలైన విజయం దక్కిందో..ఇంతకాలం వరుస ఓటములని చూసిన టి‌డి‌పికి..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో దారుయమైన ఓటమిని టి‌డి‌పి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత నుంచి ఏ దశలో కూడా వైసీపీకి పోటీ...
- Advertisement -

Latest News

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ...
- Advertisement -

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...

అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు....

ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. వీడియో వైరల్..

కుర్రాళ్లకు బైకు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చేతిలో బైకు ఉంటే చాలు వాళ్ళు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు..వాళ్లను ఆపడం చాలా కష్టం కూడా. బైక్‌పై వేగంగా దూసుకెళుతూ.. 'సాహసమే...