పురంధేశ్వరి సాక్షిగా తన్నుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు…వీడియో వైరల్‌ !

-

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సాక్షిగా తన్నుకున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఈ సంఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి..తాజాగా అక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

Clash broke out between the TDP Janasena BJP

ఈ సందర్భంగా పురంధేశ్వరి సాక్షిగా తన్నుకున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఈ సమావేశంలో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు మూడు పార్టీల కార్యకర్తలు. అనంతరం ఆత్మీయ సమావేశం బ్యానర్‌ కూడా చించివేశారు. అయితే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల తన్నుకోవడం చూసి… బిక్కమొహంతో దిక్కుతోచక స్థితిలో చూస్తుండిపోయారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news