BREAKING : నేడు లండన్‌కు సీఎం జగన్ దంపతులు

-

సీఎం జగన్, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇవాళ రాత్రి 9:30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లల్ని కలిసేందుకు దంపతులిద్దరూ వెళ్తున్నారు. ఈ నెల 11న వారు తిరిగి ఇండియాకు రానున్నారు.

CM Jagan couple to London today
CM Jagan couple to London today

అలాగే ఇవాళ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయకు బయలుదేరి వెళ్ళనున్నారు. వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. కాగా, ఇవాళ  కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్‌. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news