ఏపీ ఉద్యోగులకు జగన్‌ శుభవార్త..సమస్యల పరిష్కారంపై ఫోకస్

-

ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు. ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. పీఆర్సీ కొత్త కమిషన్, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ చేసింది.

ఇందులో భాగంగానే ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ కానుంది. సాయంత్రం నాలుగున్నరకు సచివాలయంలోని బ్లాక్ 2 లో సమావేశం జరుగనుంది. ఈ జూలై నాటికి ప్రస్తుత పీఆర్సీ గడువు పూర్తి కానుంది. గత సమావేశంలో డీఏ, ఇతర పెండింగ్ బకాయిల విడుదలకు టైం బాండ్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇవాళ మరోసారి సమీక్ష చేసి పలు నిర్ణయాలు తీసుకోనుంది జీఓఎమ్.

Read more RELATED
Recommended to you

Latest news