CM JAGAN : నేడు దెందులూరులో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ

-

సీఎం వైయస్ జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దెందులూరులో జరిగే “సిద్ధం” సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రానున్నారు. కాగా, ఈ సభకు ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

CM Jagan Siddham meeting in Dendulur today

వసంత కృష్ణ ప్రసాద్ (మైలవరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (పత్తిపాడు) పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరులో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” సభ.. షెడ్యూల్‌ ఒకసారి పరిశీలిస్తే.. ఇవాళ మధ్యాహ్నం 3:20నిమిషాలకి దెందులూలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం జగన్‌. 3:30కి సభా ప్రాంగణం కు చేరుకోనున్న సీఎం జగన్‌… 3:30నుంచి 4:45 వరకు ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news