విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

-

ఇవాళ విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం జరుగనుంది.

విదేశీ ప్రతినిధుల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్నారు సీఎం జగన్. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించే అవకాశం ఉంది. సమావేశాల తర్వాత రాత్రి 8.35 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news