రావణాసుడి కంటే దారుణంగా జగన్‌ పాలన – దూళిపాళ్ళ నరేంద్ర

-

మారీచుడు, హిరణ్య కశికుడు, రావణాసుడు లాంటి రాక్షసుల కంటే పది తలలు పెద్దవిగా అక్రమాలు చేస్తున్నారని…జగన్‌ సర్కార్‌ పై దూళిపాళ్ళ నరేంద్ర విరుచుకు పడ్డారు. వైకాపా అధికారం లోకి వచ్చాక గ్రావెల్ దోపిడీ ఎక్కువై పోయింది…ఇదే చివరి అవకాశం అన్నట్లు పిందారిల మాదిరి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు.

అనుమతులు లేకుండా యా భై మీటర్ ల పైన తవ్వెస్తున్నారు…పెద్ద ఎత్తున జరుగున్న అక్రమాల పై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం లో సీఎం ఉన్నాడా లేడా అన్న అనుమానం వస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతి నిధులు రాష్ట్రం లో ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల దోపిడీ జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు…రాష్ట్రాన్ని దోచు కుంటున్న దోపిడీ దొంగల పై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. దారి దోపిడీ దొంగల కంటే వైసీపీ నేతలే ఎక్కువ దోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు దూళిపాళ్ళ నరేంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news