ఏపీ రైతులకు అలర్ట్..రైతుల ఖాతాలకు ఈ- కేవైసీ తప్పనిసరి !

-

ఏపీ రైతులకు అలర్ట్..రైతుల ఖాతాలకు ఈ- కేవైసీ తప్పనిసరి అని ఏపీ సర్కార్‌ ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 3.13 లక్షల రైతుల ఖాతాలు ఈ-కేవైసీలు పెండింగ్ లో ఉన్నాయని… వాటిని త్వరగా పూర్తిచేయాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రతి విడతకు ఈ-కేవైసీ ఉంటేనే రైతులకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరు లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ సూచించారు. ఇప్పటివరకు 38.56 లక్షల మంది రైతుల ఖాతాలకు ఈ-కేవైసీ పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Latest news