నంద్యాల జిల్లాలో నేడు జగన్ పర్యటన..కారణం ఇదే

-

Former CM Jagan : మాజీ సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటన ఖరారు అయింది. నేడు మాజీ సీఎం జగన్… నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహానంది ( మం) సీతారామపురంలో హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గం.కు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్నారు జగన్ మోహన్‌ రెడ్డి.

Former CM Jagan’s visit to Nandyala district has been finalized

ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాణ్యం , నంద్యాల మీదుగా సీతారామపురం చేరుకోనున్నారు జగన్. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మహానంది ( మం) సీతారామపురంలో హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు వైసీపీ నేతలు.. మాజీ సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news