వైసీపీలో కీలక మార్పులు.. పెద్దిరెడ్డికి కీలక పదవి !

-

జగన్‌ మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చిత్తూరు వైసిపి అధ్యక్షుడి మార్పునకు నాంది పలకనున్నారట. ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.

Former minister Peddireddy Ramachandra Reddy has been given charge of 11 constituencies in Chittoor district

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ను కుప్పానికే పరిమితం చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందట. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్ళాలని జిల్లా నేతలకు అధినేత జగన్ సూచనలు చేసినట్లు సమాచారం. కాగా…

Read more RELATED
Recommended to you

Latest news