BREAKING: కుప్పంలో దేవుని విగ్రహాలు ధ్వంసం..!

-

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణాలు జరుగుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తర్వాత…వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. అయితే.. తాజాగా కుప్పంలో దేవుని విగ్రహాలు ధ్వంసం చేశారు. కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

God’s idols destroyed in heap

సార్వత్రిక ఎన్నికలలో గొల్లపల్లి బూతులో టీడీపీకి ఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకొని వైసీపీ నేతలు…దేవుని విగ్రహాలు ధ్వంసం చేశారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసింది వైసీపీ నేతలు అంటున్నారు గ్రామస్తులు. దీంతో గొల్లపల్లి గ్రామం దేవాలయంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news