నేడు చంద్రబాబు, లోకేష్ బెయిల్ పిటిషన్లపై హై కోర్టులో విచారణ

-

నేడు చంద్రబాబు, లోకేష్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. చంద్రబాబు, లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హై కోర్టు విచారించ నుంది. IRR కేసులో చంద్రబాబు బెయిల్, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు వేశారు. ఈ తరుణంలోనే.. నేడు చంద్రబాబు, లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హై కోర్టు విచారించ నుంది. మరి ఇవాళ అయినా చంద్రబాబు, నారా లోకేష్‌ లకు ఊరట లభిస్తుందో చూడాలి.

Hearing on the bail petitions of Chandrababu and Lokesh in the High Court today
Hearing on the bail petitions of Chandrababu and Lokesh in the High Court today

ఇది ఇలా ఉండగా, నేటికి రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ 20వ రోజుకు చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక గడిచిన 19 రోజులుగా రాజమండ్రి టిడిపి క్యాంప్ శిబిరంలోనే భువనేశ్వరీ,, బ్రాహ్మణి బస చేస్తున్నారు. అటు ఢిల్లీలోనే నారా లోకేష్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news