ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

-

ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు బిగ్‌ షాక్‌ తగిలింది. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేశాయి. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేశాయి.

టెక్కలిలో జనసేన కార్యాలయం పై దాడి ఘటన అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్ సూచనలు చేసింది. స్థానితంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్కులేట్ అవుతోన్న అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాల అప్రమత్తం చేసింది ఇంటెలిజెన్స్. జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news