BREAKING : జగన్‌ ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా !

-

BREAKING : జగన్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా జగన్‌ ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా పడింది. ఆవులపల్లి రిజర్వాయర్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు రద్దు అయ్యాయి.

ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి–ఈ మూడు సాగునీటి ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది చెన్నై ఎన్.జి.టి ధర్మాసనం. ఈ మేరకు ఏపి సాగునీటి విభాగానికి 100 కోట్లు జరిమానా విధించింది చెన్నై ఎన్.జి.టి ధర్మాసనం. జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ఎక్స్పర్ట్ మెంబర్ (సాంకేతిక నిపుణుడు) డాక్టర్ సత్యగోపాల్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. పర్యావరణ ఉల్లంఘన లను అధ్యయనం చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news