1.1 కోట్లు కుటుంబాలు జగన్‌కు మద్దతు తెలిపాయి – విజయసాయిరెడ్డి

-

ఏపీ సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరని నమ్ముతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

‘ఏపీలో 1.45 కోట్ల కుటుంబాలను సర్వే చేస్తే 1.1 కోట్ల కుటుంబాలు సీఎం జగన్ కు మద్దతు తెలిపారు. 80 శాతానికి పైగా ఏపీ ప్రజలు తమ, వారి పిల్లల భవిష్యత్తు కోసం జగన్ ను విశ్వసిస్తున్నారు. సీఎం జగన్ ఈ విశ్వాసాన్ని బ్రేక్ చేయరని నేను నమ్ముతున్నా’ అని ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాగా.. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు తెలుగు దేశం పార్టీపై కూడా విమర్శలు మానుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news