ఏపీ ప్రజలకు శుభవార్త… ఇవాళ జగనన్న తోడు పథకం నిధులు విడుదల

-

ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే వార్త చెప్పారు. జగనన్న తోడు పథకం లో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం రేపు నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాలలో పదివేల రూపాయల చొప్పున ఏకంగా 510 కోట్లను జమ చేయనుంది జగన్ సర్కార్.

అలాగే వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి 10 కోట్లను చెల్లించనుంది. చిరు వ్యాపారాలకు అండగా నిలిచి ఎందుకు జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విడతలవారీగా రూ. 10000 రుణాన్ని వడ్డీ లేకుండా అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news