ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఇవాళ జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల

-

ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఇవాళ జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల కానున్నాయి. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనునంది. ఇందులో భాగంగానే… లబ్ధిదారుల ఖాతాల్లో 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ గా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తోంది జగన్‌ సర్కార్‌. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందించనుంది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news