అంబటి రాంబాబు పై జనసేన గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

జనసేన అధ్యక్షుడు సభ అవగానే కుక్కలు మొరుగుతున్నాయి అని అంబటి రాంబాబు పేర్కొంటున్నాడని  గుంటూరు జనసేన జిల్లా ప్రెసిడెంట్ గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన అంబటి పై మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. ఆయిల్ మసాజ్ లు తెలిసిన వాడు అంబటి రాంబాబు.. మసాజ్ లు చేసి ఆయనని గాల్లో కలిపావు.. ఇప్పుడు ఈయన్ని ఏం చేస్తావో అని పేర్కొన్నారు.

 

 

పది ఎకరాలకు నీరు వచ్చేది లేదు అని మా అధ్యక్షుడు అంటే.. కేరళ ఆయిల్ గురించి మాట్లాడతావు. అంబటి రాంబాబు మాటలు పాతివ్రత్యం గురించి రెడ్ లైట్ ఏరియా ఆమె మాట్లాడినట్టుంది. అంబటి రాంబాబు సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతే పల్నాడులో నిరసనలు చేస్తామన్నారు. మీరు సభ పెట్టండి,మేం సభ పెడతాం.. ఎవరికి జనాలొస్తారో చూద్దాం. వాహనమిత్ర కు ఆడవాళ్ళను తెస్తారు… పవన్ కళ్యాణ్ సభ వెలవెలపోయిందని ఎలా అంటావు ? అని ప్రశ్నింారు. ఏ శాఖకి ఎవరో తెలీని సందిగ్ధంలో మీరున్నారు. సింహాద్రి రమేష్ డబ్బులివ్వాలట కోటా రమేష్ అనే డాక్టర్ కి.. డాక్టర్ కోటా రమేష్ ను హత్య చేసింది ఎవరు ఇంకా తెలీలేదట.. చంపించింది సింహాద్రి రమేష్ అని అంటారట అక్కడి ప్రజలు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news