తిరుమల శ్రీవారికి 38 లక్షలు విరాళంగా అందించిన నారా భువనేశ్వరి

-

తిరుమల శ్రీవారికి 38 లక్షలు విరాళంగా అందించారు నారా భువనేశ్వరి. ఇవాళ తిరుమల శ్రీవారిని నారా భూవనేశ్వరి,లోకేష్,బ్రాహ్మిణి,దేవాన్ష్ దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదానికి ఒక్క రోజు విరాళంగా 38 లక్షలు అందించారు నారా భువనేశ్వరి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari donated 38 lakhs to Tirumala Srivasa

ఇది ఇలా ఉండగా.. తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 11 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 69, 072 మంది దర్శించుకున్నారు.అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 26, 239 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 51 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news