రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటనలు

-

Nara Bhuvaneshwari : తెలుగుదేశం పార్టీ చీఫ్‌ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధం అయ్యారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి.

Nara Bhuvaneshwari tours in AP for 3 days from tomorrow

ఈ మేరక టీడీపీ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు తెలుగుదేశం పార్టీ చీఫ్‌ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news