జగన్‌ని గద్దె దించేందుకు జనం సిద్ధం: నారా లోకేశ్

-

సీఎం జగన్‌ ను గద్దె దించేందుకు జనం సిద్ధమయ్యారని టీడీపీ నేత నారా లోకేశ్ చురకలు అంటించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంపుతున్న జగన్, మరింత మందిని చంపేందుకు తాను సిద్ధం అంటున్నారని తెలిపారు. సైకో జగన్‌ని గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.


మోసం, దగా, కుట్రలకు ఫ్యాంటు-షర్టు వేస్తే జగన్‌లా ఉంటుందని చురకలు అంటించారు. మెగా డిఎస్సీ తీస్తానని హామీ ఇచ్చి దగా చేశాడు. డిఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేసే బాధ్యత టిడిపి తీసుకుంటుందని తెలిపారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news