మోడీ బ్రహ్మ అయితే చంద్రబాబు, పవన్ విష్ణు, మహేశ్వరులు – రఘురామ

-

మోడీ బ్రహ్మ అయితే చంద్రబాబు, పవన్ విష్ణు, మహేశ్వరులు అంటూ టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీలో చేరిన అనంతరం టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ..ఇక నా మాట, నా బాట…. తెలుగుదేశం అన్నారు.

raghurama in tdp

చంద్రబాబు గారు నా కోసం ఉన్నారు.. నా ఆక్రందన విన్నారు.. అందుకే నేను ఇంకా బ్రతికి ఉన్నా..జై మోదీ… జై చంద్రబాబు… జై పవన్ కళ్యాణ్ అన్నారు. వీరు ముగ్గురు త్రిమూర్తులు.. మోడీ గారు బ్రహ్మ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్లు విష్ణు, మహేశ్వరులు అంటూ వ్యాఖ్యానించారు రఘురామకృష్ణ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news