ఏపీ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు ఏపీలో పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఇవాళ పడనున్నాయి. ఇక నిన్న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Latest news