కొవ్వు తగ్గించుకునేందుకే లోకేష్ పాదయాత్ర – రోజా

-

కొవ్వు తగ్గించుకునేందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా చురకలు అంటించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఏపీ మంత్రి రోజా మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టిని ప్రజలు ఆదరించబోరని ఏపీ మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. విభజన చట్టంలో హమిలను నేరవేర్చని పార్టి పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.

రాజధాని కూడా లేకూండా చేసిన పార్టిలో చేరేవారికి ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు పబ్లిసిటి పిచ్చితో ప్రజలను చంపి…ప్రభుత్వం పై ఆరోపణలు చెయ్యడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. లోకేష్ అబద్దపు ట్వీట్లతో ప్రజలను మోసగిస్తూన్నారు.. ఇప్పటంలో అక్రమణదారులుకు మద్దతు ఇచ్చిన పవన్…ఇప్పడు ఎక్కడా? అని నిలదీశారు ఏపీ మంత్రి రోజా. చంద్రబాబు సభలకు అనుమతి పై ప్రభుత్వం పునారోలచన చేస్తూంది…రోడ్ల పై కాకూండా గ్రౌండ్లలో సభలకు అనుమతి ఇస్తూందన్నారు ఏపీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news