వైసీపీకి షాక్‌..జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు !

-

Shock for YCP Former Pithapuram MLA Dorababu joins Jana Sena: వైసీపీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు మరో నేత సిద్ధం అయ్యారు. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు. రాజీనామాపై అనుచరులకు క్లారిటీ ఇచ్చారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు.

Shock for YCP Former Pithapuram MLA Dorababu joins Jana Sena

త్వరలో జనసేనలో చేరనున్నట్టు పెండెం దొరబాబు ప్రకటన చేసినట్లు సమాచారం అందుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబును కాదని.. వంగ గీతకు వైసీపీ పార్టీ టికెట్‌ ఇచ్చారు జగన్‌. దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు..అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారట. ఇక రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు.

Read more RELATED
Recommended to you

Latest news