నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

-

 

chandrababu: నేడు పల్నాడు లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల లో పర్యటించనున్నారు చంద్రబాబు. అనంతరం క్రోసూరు , సత్తెనపల్లి ప్రాంతాల్లో ప్రజా గళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు చంద్రబాబు.

ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్లో క్రోసూరు చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రికి సత్తెనపల్లిలో బస చేయనున్నారు చంద్రబాబు. ఇక అటు నంద్యాలలో నేడు మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొంటారు. ఇలా నారా చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రచారంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news